భారతీయ స్టాక్ మార్కెట్లో మంగళవారం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) షేర్లు భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీలో తన వాటాలో గరిష్ఠంగా 6.5 శాతాన్ని ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా విక్రయించాలని ప్రకటించడంతో షేరు ఒక దశలో దాదాపు 9 శాతం వరకు క్షీణించింది. మార్కెట్ ధర
భారతీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం బలమైన లాభాలతో ముగిశాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్లలో భారీ కొనుగోళ్లు జరగడంతో పాటు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ త్రైమాసిక ఫలితాలు మార్కెట్కు ఊతమిచ్చాయి. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు 1,000 పాయింట్లు ఎగబాకగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా గణనీయంగా లాభపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 964.58 పాయింట్లు పెరిగి
షేర్ మార్కెట్ (లేదా స్టాక్ మార్కెట్) అనునది కంపెనీ వాటా (స్టాక్/షేర్) లు కొనుగోలు, అమ్మకము జరుపుటకై ఏర్పరచిన ఒక వాణిజ్య సముదాయము. వీటిలో పబ్లిక్ స్టాక్ ఎక్స్ఛేంజీలో నమోదయ్యే సెక్యూరిటీలు, అలాగే ప్రైవేట్గా మాత్రమే ట్రేడ్ చేయబడే షేర్ల వంటివి ఉండవచ్చు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు చాలా తరచుగా స్టాక్ బ్రోకరేజ్లు, ఎలక్ట్రానిక్ ట్రేడింగ్